
బాపట్ల జిల్లా IPS బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, చీరాల సబ్ డివిజన్ DSP MD మోయిన్ పర్యవేక్షణలో చీరాల సెయింట్ ఆన్స్ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులకు 'శక్తి' టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో 'శక్తి' యాప్ వినియోగం, సైబర్ క్రైమ్స్, విద్యార్థుల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించారు.



















