
మానవ హక్కుల పరిరక్షణ సంస్థ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (HRCI), రాబోయే ఆర్థిక సంవత్సరంలో 50 మంది అనాథ పిల్లలను, ఆర్థికంగా వెనుకబడిన పిల్లలను దత్తత తీసుకుని వారి విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుకు భరోసా కల్పించే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది.


















