
కొట్టం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (PHC) ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర టూరిజం డైరెక్టర్ ఇందుకూరి సుధారాణి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి పీహెచ్సీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.

















