మైదుకూరు, జూన్ 27
మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు దొంగతనాల నివారణపై, అలాగే మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన హెల్ప్లైన్ నంబర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైదుకూరు అర్బన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.రమణా రెడ్డి ఈ అవగాహన కల్పించారు.
మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో మహిళలకు దొంగతనాల నివారణపై, అలాగే మహిళలు మరియు పిల్లలకు సంబంధించిన హెల్ప్లైన్ నంబర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మైదుకూరు అర్బన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.రమణా రెడ్డి హాజరై అవగాహన కల్పించారు.

