
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా (హెచ్ఆర్సిఐ) తన సౌత్ జోన్ కార్యాలయాన్ని ఆదివారం పామర్రులో ఘనంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ శ్రీకాంత్ చెన్నుపాటి ముఖ్యఅతిథిగా విచ్చేసి, కార్యాలయం ఏర్పాటులో పొట్లూరి సత్యవతి కృషిని ప్రశంసించారు.


















