మైదుకూరు, జూన్ 27
కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ శ్రీ జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో మైదుకూరు పట్టణంలో ఈ హెచ్చరిక జారీ చేయబడింది. జాతీయ రహదారి-40 పై నడక సాగిస్తున్న వారికి ప్రమాదాల గురించి పోలీసులు వివరించారు.
కడప జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ గారి ఆదేశాల మేరకు, మైదుకూరు డీఎస్పీ శ్రీ జి రాజేంద్రప్రసాద్ గారి పర్యవేక్షణలో మైదుకూరు పట్టణంలో జాతీయ రహదారి-40 పై నడక సాగిస్తున్న వాకర్స్కు రోడ్డుపై నడవడం ప్రమాదకరమని పోలీసులు తెలియజేశారు.
ఈ మేరకు మైదుకూరు అర్బన్ పీఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కె.రమణా రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.











